Monday, June 2, 2025
Google search engine
HomeNewsPadma Shri Awards 2025 list: తెలుగు రెండు రాష్ట్రాల్లో పద్మశ్రీ ఎవరికి వచ్చిందంటే? లిస్ట్...

Padma Shri Awards 2025 list: తెలుగు రెండు రాష్ట్రాల్లో పద్మశ్రీ ఎవరికి వచ్చిందంటే? లిస్ట్ ఇదే!…

Padma Shri Awards 2025 list 2025 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మశ్రీ అవార్డ్స్ గ్రహీత జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, ఏపీ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ, మదుగుల నాగభూషణ్ శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీకి ఎంపికయ్యారు.

నందమూరి బాలకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడంతో తెలుగు రాష్ట్రాలలో బాలకృష్ణ అభిమానులు మరియు టిడిపి అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, ఒకపక్క నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాక్ మహారాజు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో మరియు ఈ పద్మశ్రీ అవార్డు రావడంతో బాలకృష్ణ అభిమానులు పండగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

h1, h2, h3, h4, h5, h6 { font-family: 'Mandali'; font-weight: 400; }